మహాలయపక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. ‘రుచి’ అనే ప్రజాపతి పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము అమావాస్య నాడు స్తోత్రం పారాయణం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుందని గురువచనము గత 15 రోజులుగా పితృదేవతల ను ఎలా ఆరాధించాలి వారికి ఏమి చేస్తే సంతోషిస్తారు అనే దాని గురించే చెప్పడం జరిగింది. చాలామంది కి జాతకంలో పితృ దోషాల చేతి ఇబ్బంది పడే వారే మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇలా వరుసగా చెప్పడం జరిగింది
21/09/25 పంచాంగం
మహాలయపక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. ‘రుచి’ అనే ప్రజాపతి పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము అమావాస్య నాడు స్తోత్రం పారాయణం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుందని గురువచనము గత 15 రోజులుగా పితృదేవతల ను ఎలా ఆరాధించాలి వారికి ఏమి చేస్తే సంతోషిస్తారు అనే దాని గురించే చెప్పడం జరిగింది. చాలామంది కి జాతకంలో పితృ దోషాల చేతి ఇబ్బంది పడే వారే మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇలా వరుసగా చెప్పడం జరిగింది