ఆషాడ మాస శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున స్కంద పంచమి అంటాము కుమారస్వామిని షాకుడు విశాఖుడు స్కందూడు కార్తికేయుడు షణ్ముఖుడు ఇలా అనేక నామాలతో అనేక రూపాలతో వెలసి భూలోకంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు అందునా స్కందుడు అని పేరున వెలసిన తిధిని స్కంద పంచమి అదే ఆషాడ శుక్ల పంచమి ఈరోజు ఆవు పిడకలతో చేసిన భస్మముతో రుద్రాభిషేకం చేసి ఆ విభూదిని శరీరానికి రాసుకొని తరువాత కుమారస్వామిని అష్టకాలతో ఆరాధించి నువ్వులు బెల్లము దంచి నివేదన చేసి ప్రసాదంలో తీసుకునిన జాతక దోషాలు అన్ని పరిహారమవుతాయి అంతేకాకుండా ఐశ్వర్యాలు లభిస్తాయి షష్టి దేవి స్తోత్రమును పారాయణం చేయడం వలన సర్పదోషాలు నుండి విముక్తి కలిగి పిల్లలు ఆరోగ్యవంతులై ఆయుర్దాయం పెరిగి సకల శుభాలు పొందుతార నీ గురువచనము.